సిద్దాపూర్ లో రామ మందిర అక్షింతలు పంపిణీ

81చూసినవారు
సిద్దాపూర్ లో రామ మందిర అక్షింతలు పంపిణీ
నందిపేట మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో అయోధ్య రామ మందిర అక్షింతలు రామాలయ కమిటీ ట్రస్టు సభ్యులు ఇంటి ఇంటికి వెళ్లి పంచారు. ఈ నెల 22న సోమవారం అయోధ్యలో జరిగే రామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రామాలయానికి వచ్చి స్వామి వారి సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ కార్యక్రమంలో గ్రామ రామాలయ కమిటీ ట్రస్టు సభ్యులు, సేవకులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్