వేల్పూర్ వాసికి యుపిఎస్ సి సివిల్ సర్వీసులో 196 వ ర్యాంకు

546చూసినవారు
వేల్పూర్ వాసికి యుపిఎస్ సి సివిల్ సర్వీసులో 196 వ ర్యాంకు
వేల్పూరు మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ జేవి రాములు మనవడు అక్షయ్ దీపక్ కు యుపిఎస్ సి సివిల్ సర్వీసులో ఆల్ ఇండియా 196వ ర్యాంకు సాధించారు. అక్షయ్ దీపక్ బీటెక్, ఎంటెక్ మరియు ఐఐటి ఖరగ్ పూర్ లో చేశారని తెలిపారు. జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల జడ్పిటిసి భారతీ రాకేష్ చంద్ర, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్