భీంగల్ ఎస్సైపై వెంటనే చర్య తీసుకోవాలి

2605చూసినవారు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండల కేంద్రం పోలీస్ స్టేషన్ లో ఈ నెల 18న జరిగిన ఎస్సై భీంగల్ మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ పర్శ నవీన్ కు జరిగిన ఘర్షణలో ఎస్ఐ దళిత నాయకుడైన నవీన్ ను దుర్భాషలాడటంతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎస్సైపై కఠిన చర్య తీసుకోవాలని ఆదివారం చెప్పారు. అట్లాగే సిపికి, వైసీపీకి దళిత సంఘ నాయకులకు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్