వేల్పూర్ లో దొంగల బీభత్సం

22943చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని మాదిగ సంఘం ఏరియాలో సోమవారం రాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. అనంతరం సుర్బిరియాల శారద మాట్లాడుతూ.. రాత్రి మా అన్న వాళ్ళ ఇంట్లో పడుకోవడం జరిగిందని ఉదయం లేచి చూసేసరికి తలుపులు తీసి ఉన్నాయని బీరువాలో ఉన్న మూడు మాసాల బంగారు కమ్మలు, వెండి బీమా కడియాలు, పదివేల రూపాయలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్