రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ వాసి మృతి

70చూసినవారు
రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ వాసి మృతి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన సయ్యద్ అహమదుల్లా శనివారం ఆంధ్రప్రదేశ్ లోని మైదుకూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్లో నివాసం ఉంటున్న సయ్యద్ అహ్మదుల్లా(39) బైకుపై వెళ్తూ రోడ్డుపై ఉన్న టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు మైదుకూరు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్