రైతులకు ఎకరాకు 25 వేలు నష్టపరిహారం అందించాలి

556చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పంట నష్టం వాటిలిన రైతులకు నష్టపరిహారం కింద ఎకరా చొప్పున 25 వేల రూపాయలను అందించాలని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శివ సాయి పటేల్ డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు సాలురా మండలం కుమ్మన్ పల్లి, కొప్పర్తి క్యాంప్ గ్రామల శివారులో రైతు రాంబాబుకు చెందిన నేలనొరిగిన మొక్కజొన్న పంటను బుధవారం పరిశీలించి రైతులను విమర్శించారు. మాజీ సర్పంచ్ లు, రైతులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్