అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి కమిటీ ఎన్నిక

54చూసినవారు
అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి కమిటీ ఎన్నిక
సాలూర మండల కేంద్రంలోని అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం(లైబ్రరీ)అభివృద్ధి నూతన కమిటీని గ్రామ పెద్దల సమక్షంలో ఆదివారం ఎన్నుకున్నారు. ఆదివారం. అధ్యక్షులుగా స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు అశోక్ బాబా, రమేష్, శివకాంత్ పటేల్, సంయుక్త కార్యదర్శి దత్తురామ్, నజీర్, ముఖ్య సలహాదారులు శంకర్, రాజు, సింగడి పాండు, గంగారం, రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పెద్దలు సంగుమహారాజ్, కేజీ గంగారం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్