ఉద్యోగులకు షాక్.. వేరియబుల్ పేను భారీగా తగ్గించిన ఇన్ఫోసిస్!

83చూసినవారు
ఉద్యోగులకు షాక్.. వేరియబుల్ పేను భారీగా తగ్గించిన ఇన్ఫోసిస్!
బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. ఇది ఉద్యోగులకు నిరాశ కలిగించే విషయం అని చెప్పొచ్చు. ప్రతి 3 నెలలకు ఓసారి ఉద్యోగులకు అందించే వేరియబుల్ పేను భారీగా తగ్గించింది. అంతకుముందు త్రైమాసికాలతో పోలిస్తే భారీగా కోత విధించింది. ఈ మేరకు ఐటీ సంస్థ.. తమ ఉద్యోగులకు అంతర్గతంగా ఇ-మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్