బోధన్: శోభాయమానంగా అమ్మవారి శోభాయాత్ర

70చూసినవారు
నవరాత్రులు పూజలందుకున్న దుర్గామాత శోభాయాత్ర నిజామామాద్‌ జిల్లా బోధన్ మండలం ఉట్పల్లి గ్రామంలో శనివారం శోభాయమానంగా కొనసాగింది. గ్రామంలో నిర్వహించిన శోభాయాత్రలో వందల మంది భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్రకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్