వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ చేసిన దుండగులు

58చూసినవారు
బోధన్ పట్టణంలోని గోసంబస్తీ సమీపంలో బెల్లాల్ శివారులో వ్యవసాయానికై ఉపయోగించే 16కెవి, 25 కెవి 2 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను శుక్రవారం రాత్రి కొందరి దుండగులు పగలగొట్టి అందులోని వస్తువులను దొంగలించారని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, శనివారం విషయాన్ని విద్యుత్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యుత్ అధికారులు సబ్ ఇంజనీర్ సందీప్ లైన్ ఇన్‌స్పెక్టర్ జనార్ధన్ పరిశీలించి సనుకూలంగా స్పందించి చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్