బోధన్ లో కాంగ్రెస్ పార్టీ నేతల విస్తృత ప్రచారం

585చూసినవారు
బోధన్ లో కాంగ్రెస్ పార్టీ నేతల విస్తృత ప్రచారం
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం బోధన్ పట్టణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. చేతి గుర్తుకి ఓటు వేసి టి. జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలుపొందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాషా మోహినుద్దీన్, ఆదినారాయణ, దాము, నాయకులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్