సమస్య పరిష్కరించకపోతే పంచాయతీ ముందు నిరసన తెలుపుతాం

70చూసినవారు
నిజామాబాద్ జిల్లా సాలూర మండలం ఫతేపూర్ గ్రామంలో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని మంగళవారం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారులకు, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్