చందూర్ లో కురుస్తున్న వర్షం

75చూసినవారు
చందూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. వ్యవసాయదారులు తమ పంట పొలాల్లో కోత యంత్రాలతో కోత కోదామనుకుంటే వర్షం కురవడంతో వరి కోతలు నిలిచిపోయాయి. అకాల వర్షం తో చేతి కోచ్చిన వరి పంట నష్టం కలగటంతో రైతన్న లు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న వరి పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్