బోధనలో వైభవంగా శ్రీరాములోరి పట్టాభిషేకం

62చూసినవారు
బోధనలో వైభవంగా శ్రీరాములోరి పట్టాభిషేకం
బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ లోని శ్రీరామ మందిరంలో శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవ వేడుకలు నువ్వు వైభవంగా నిర్వహించారు. శ్రీ రాములవారి పట్టాభిషేకం కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న దాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, కార్యదర్శి వెంకటేశ్వర శర్మ, కోశాధికారి లక్ష్మణ్ గుప్తా, శంకర్, రామరాజు, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్