బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షలుగా ముగ్గురు పోటీ

60చూసినవారు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీ జారీ అయిన ఎన్నికల నోటిఫికేషన్ లో భాగంగా శనివారం మహాలక్ష్మి కళ్యాణ మండపంలో నామినేషన్ల స్వీకరించిన నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి 3, ప్రధాన కార్యదర్శి పదవికి 6,
కోశాధికారి పదవికి 7, ఉపాధ్యక్ష పదవికి 5,కార్యదర్శి పదవికి 6, నామినేషన్లు వచ్చినట్లుగా ఎన్నికల అధికారులు పోశెట్టి, లోల శంకర్, అంబెల్లి శంకర్ , అజయ్, సాయిలు తెలిపారు.

సంబంధిత పోస్ట్