సీజ్ చేసిన 137 కిలోల గంజాయి దహనం

53చూసినవారు
సీజ్ చేసిన 137 కిలోల గంజాయి దహనం
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం పడకల తండా ప్రాంతంలో ఎస్ పి సింధు శర్మ ఆధ్వర్యంలో 15 కేసులకు సంబంధించిన 137 కిలోల గంజాయిని బుధవారం దహనం చేశారు. కామారెడ్డి పట్టణంతో పాటు మరికొన్ని చోట్ల పట్టుకున్న గంజాయిని కూడా దహనం చేసినట్లు ఏ ఎస్పీ నరసింహ రెడ్డి తెలిపారు. దహనం చేసిన దగ్గర డి ఎస్పీ నాగేశ్వర్ రావు, డీసీఆర్బి డీ ఎస్పి మదర్ లాల్, సిఐ లు మరియు సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్