అర్హత కల్గిన కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేసుకోవాలి: కలెక్టర్

75చూసినవారు
అర్హత కల్గిన కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేసుకోవాలి: కలెక్టర్
కామారెడ్డి నియోజకవర్గం అర్హత కలిగిన కొత్త ఓటర్లను నమోదు చేసుకునే విధంగా సహకరించాలని, బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత కలిగిన కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలన్నారు.

సంబంధిత పోస్ట్