ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి చౌరస్తా వద్దలో భగీరథ యూత్ ఆద్వర్యంలో బుధవారం శ్రీరామునికి ఇష్టమైన వడ పప్పు, పానకం పంపిణీ చేశారు. శ్రీ రామ నవమి సందర్భంగా భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ చేయడం జరిగిందని యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.