విద్యా, వైద్య రంగాలకు సముచిత ప్రాధాన్యత - సుదర్శన్ రెడ్డి

51చూసినవారు
విద్యా, వైద్య రంగాలకు సముచిత ప్రాధాన్యత - సుదర్శన్ రెడ్డి
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా బుధవారం బోధన్ పట్టణం రాకాసిపేట్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, విద్యాశాఖ అధికారి ఎన్. వి. దుర్గాప్రసాద్, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్