రాజధాని దీక్షా శిబిరాలకు ముగింపు

55చూసినవారు
రాజధాని దీక్షా శిబిరాలకు ముగింపు
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ 1631 రోజులుగా రాజధాని ప్రాంతంలోని రైతులు చేస్తున్న దీక్ష ముగిసింది. తాజాగా దీక్షా శిబిరాలకు అమరావతి రైతులు ముగింపు పలికారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంతో అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకంతో దీక్షా శిబిరాలను తొలగిస్తున్నట్టు ప్రకటించారు.

ట్యాగ్స్ :