పిడిఎస్ యు పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న బాలరాజ్..

75చూసినవారు
పిడిఎస్ యు పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న బాలరాజ్..
పిడిఎస్ యు పేరుతో కామరెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని విద్యాసంస్థల్లో, హాస్టల్లలో అక్రమ ఆర్థిక వసూళ్లకు పాల్పడుతున్న బీర్కూరు మండలానికి చెందిన బాలరాజును తరమికొట్టాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ కోటగల్లిలో పిడిఎస్ యు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. పిడిఎస్ యుతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని నమ్మొద్దని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్