అపురూప వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా చక్రస్నాన మహోత్సవం

1999చూసినవారు
అపురూప వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా చక్రస్నాన మహోత్సవం
మామిడిపల్లి మండలంలోని శ్రీ అపురూప వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వార్షికబ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవమూర్తులకు వేదమంత్రోఛ్చరణలతో చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ పెద్దలు అమ్రృతలత, నరేందర్ రెడ్డి, సర్పంచ్ చింతమల్లారెడ్డిగారు ఆలయ అర్చకులు సేనాపతికుమారస్వామి తదితరుల సమక్షంలో ఘనంగా కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున హాజరయిన భక్తులకు అన్నప్రసాదాలను అందజేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్