పీ.ఓ.లు, ఏ. పీ. ఓలకు ప్రయోగాత్మక శిక్షణకై ఈవీఎంల కేటాయింపు

65చూసినవారు
పీ.ఓ.లు, ఏ. పీ. ఓలకు ప్రయోగాత్మక శిక్షణకై ఈవీఎంల కేటాయింపు
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎంలను తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్