ఏఎంసీ చైర్పర్సన్ గా రజిత వెంకట్ రాంరెడ్డి ప్రమాణ స్వీకారం

56చూసినవారు
ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా రజిత వెంకట్ రాంరెడ్డితో పాటు మార్కెట్ కమిటీ 9మంది డైరెక్టర్ లు శుక్రవారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె. మదన్ మోహన్ రావు వీరిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్