నేడు నంద్యాల జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర

1937చూసినవారు
నేడు నంద్యాల జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర
సీఎం జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర నేడు రెండో రోజు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి ప్రారంభంకానుంది. ఈ యాత్రలో భాగంగా జగన్ ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్