TDPకి గుడ్ బై చెప్పనున్న మరో నేత?

239988చూసినవారు
TDPకి గుడ్ బై చెప్పనున్న మరో నేత?
అనపర్తి టికెట్ ను బీజేపీకి కేటాయించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు రాక్షసులతో యుద్ధం, తనపై 39 అక్రమ కేసులు, 400 మంది కార్యకర్తలపై 180కి పైగా కేసులు పెట్టారు. ప్రతి నిత్యం ప్రజల కోసమే పోరాటం చేశామని.. ఇవేమీ కాపాడలేకపోయాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను కాపాడుకోవడానికి ఈరోజు ఉదయం 9 గంటలకు కఠిన నిర్ణయం తీసుకోబోతున్నా అంటూ నల్లమిల్లి ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్