సదరం స్లాట్లు విడుదల

573చూసినవారు
సదరం స్లాట్లు విడుదల
ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి సదరం స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు.. వీరికి ఏప్రిల్ 8 నుంచి ఆసుపత్రుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 173 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు టెస్టులు చేసి అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు.

సంబంధిత పోస్ట్