రెండు రోజులు ఆలస్యంగా పింఛన్ల పంపిణీ

305668చూసినవారు
రెండు రోజులు ఆలస్యంగా పింఛన్ల పంపిణీ
ప్రతి నెలా ఒకటినే మొదలవుతున్న పింఛన్ల పంపిణీ ఈసారి ఏప్రిల్ 3 నుంచి కొనసాగనుంది. ఆర్థిక సంవత్సరం ముగింపుతోపాటు బ్యాంకులకు వరుస సెలవులు రావడమే ఇందుకు కారణం. మార్చి 31 ఆదివారం, ఏప్రిల్ 1 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఏప్రిల్ 2న పింఛన్ నగదు డ్రా చేసుకోవడానికి సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఏప్రిల్ 3 నుంచి పింఛన్ల పంపిణీ జరగనుంది.

సంబంధిత పోస్ట్