Breaking: ఎండీఎంకే ఎంపీ గణేశమూర్తి కన్నుమూత

83చూసినవారు
Breaking: ఎండీఎంకే ఎంపీ గణేశమూర్తి కన్నుమూత
తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గం ఎండీఎంకే ఎంపీ గణేశమూర్తి మృతి చెందాడు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మార్చి 24న మాత్రలు వేసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. 72 గంటల చికిత్స అనంతరం గణేశమూర్తి ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఈ ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వకపోవడంతో గణేశమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్