కవిత బెయిల్ పిటిషన్ పై సీబీఐకి నోటీసులు

53979చూసినవారు
కవిత బెయిల్ పిటిషన్ పై సీబీఐకి నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సీబీఐ అరెస్టు చేసిన కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సీబీఐకి స్పెషల్ కోర్టు జడ్జి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 20 లోపు సీబీఐ సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 22న సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్