నేడు మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్

54చూసినవారు
నేడు మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్
మూడో దశ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. మొత్తం 12 రాష్ట్రాల్లో 94 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. దీంతో పాటు మధ్యప్రదేశ్‌లో వాయిదా పడిన వాటికి కూడా నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మే 7న పోలింగ్ జరగనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్