మూడో దశ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. మొత్తం 12 రాష్ట్రాల్లో 94 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. దీంతో పాటు మధ్యప్రదేశ్లో వాయిదా పడిన వాటికి కూడా నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి మే 7న పోలింగ్ జరగనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.