HYD: సైబరాబాద్ పరిధిలోఅధికారులు భారీగా డ్రగ్స్ ధ్వంసం చేశారు. 3 ఏళ్లుగా పట్టుకున్న వివిధ రకాల డ్రగ్స్ను ధ్వంసం చేశారు. 5 వేల కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. 30 పీఎస్ల పరిధిలో 122 కేసుల్లో పట్టుకున్నట్లు తెలిపారు. 2,600 లీటర్ల హాష్ ఆయిల్, కొకైన్ ను బయో మెడికల్ ఫ్యాక్టరీలో ధ్వంసం చేశారు.