తెలుగు ఐఏఎస్ అధికారి వీఆర్ కృష్ణతేజ జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం లభించింది. ప్రస్తుతం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తోన్న కృష్ణతేజ.. బాలల హక్కుల రక్షణలో త్రిస్సూర్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. దీంతో జిల్లా కలెక్టర్గా ఉన్న ఆయనను ఈ పురస్కారం వరించింది.