నిపా వైరస్‌తో కేరళలో ఒక వ్యక్తి మృతి

55చూసినవారు
నిపా వైరస్‌తో కేరళలో ఒక వ్యక్తి మృతి
నిపా వైరస్ కారణంగా కేరళలో ఒక వ్యక్తి మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మలప్పురం జిల్లాకు చెందిన వ్యక్తి మరణించినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదివారం తెలిపారు. 24 ఏళ్ల వ్యక్తి మలప్పురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం శనివారం రాత్రి 16 కమిటీలను ఏర్పాటు చేసి.. 151 మందితో కాంటాక్ట్ లిస్ట్‌ని గుర్తించామని మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్