ఇషా, మనుకు పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌లు

62చూసినవారు
ఇషా, మనుకు పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌లు
పారిస్‌ ఒలింపిక్స్‌కు మరో ఇద్దరు భారత షూటర్లు అర్హత సాధించారు. ఎంపి షూటింగ్‌ ఆకాడమీలో జరిగిన 25మీ. మహిళల పిస్టల్‌ విభాగంలో ఈ రెండు బెర్తులు భారత్‌కు దక్కాయి. సోమవారం జరిగిన 25మీ. మహిళల పిస్టల్‌ విభాగంలో ఇషా సింగ్‌, మను బకర్‌తోపాటు అనీష్‌ భన్వాలా, విజరు వీర్‌ సింగ్‌లు కూడా ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. మహిళల 25మీ. ఇషా పిస్టల్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 43 పాయింట్లతో OST T3లో అగ్రస్థానంలో నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్