సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి పార్లమెంటు.. ఎందుకంటే?

84చూసినవారు
సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి పార్లమెంటు.. ఎందుకంటే?
గతేడాది డిసెంబరు 13న లోక్‌సభలో జీరో అవర్‌ జరుగుతుండగా.. ఇద్దరు దుండగులు విజిటర్స్‌ గ్యాలరీలో నుంచి సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. అదే సమయంలో పార్లమెంట్ భవనం వెలుపల ఇద్దరు వ్యక్తులు స్మోక్‌ క్యానిస్టర్లతో ఆందోళన చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారందరినీ అదుపులోకి తీసుకున్నాయి. దీంతో పార్లమెంటు కాంప్లెక్స్‌లో సమగ్ర భద్రత బాధ్యతలను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్