పవిత్రాగౌడకు అస్వస్థత

64చూసినవారు
పవిత్రాగౌడకు అస్వస్థత
చిత్రదుర్గానికి చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రథమ నిందితురాలు పవిత్రాగౌడ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను మంగళవారం ఇక్కడ అన్నపూణేశ్వరి నగర పోలీసులు విచారిస్తున్న సమయంలో నీరసించిపోయారు. పోలీసులు వెంటనే స్పందించి వైద్యులను రప్పించి సేవలందించారు. అక్కడి నుంచి మల్లత్తహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విచారణ నిలిపివేసి విశ్రాంతికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్