మంత్రి కొండా సురేఖను వివరణ కోరిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

83చూసినవారు
మంత్రి కొండా సురేఖను వివరణ కోరిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
కేటీఆర్ విషయంలో మంత్రి కొండా సురేఖ సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వివరణ కోరారు. మంత్రికి ఫోన్ చేసి వివరణ ఇవ్వాలని సూచించారు. కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందులోకి హీరో నాగార్జున, నాగచైతన్య, సమంతను లాగడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే వివరణ కోరినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్