పాలకుర్తి: మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

65చూసినవారు
పాలకుర్తి: మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన శాతరాజుల సతీష్ అనే యువకుడు ఇటీవల పాము కాటుకు గుర్తె మృతి చెందాడు. అయితే సతీష్ మరణించగా, నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబాన్ని ఆదివారం పాలకుర్తి మండల భజరంగ్ దళ్ అధ్యక్షులు ఆరుట్ల హరీష్ చార్యులు పరామర్శించి వారికి 25 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఉయ్యాల వెంకటేష్, బోండ్ల హరీష్, సిపెళ్లి నరేష్, దాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్