లెక్చరర్ పేరుతో ఫోన్.. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం!

578చూసినవారు
లెక్చరర్ పేరుతో ఫోన్.. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం!
మధ్యప్రదేశ్ లో ఓ కామందుని బాగోతం బట్టబయలైంది. సీధీ జిల్లాకు చెందిన బ్రజేశ్ ప్రజాపతి(30).. యాప్ సాయంతో ఓ కళాశాల మహిళా లెక్చరర్ గా గొంతు మార్చి, స్కాలర్షిప్ పని ఉందంటూ విద్యార్థులను రప్పించుకుని అత్యచారానికి పాల్పడ్డాడు. ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థినులపై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మే 16న తొలి కేసు నమోదు కాగా..పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్