ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అప్పటి ఇంటెలిజెన్స్ ASP భుజంగరావు, అప్పటి HYD సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. గతంలో భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లు నాంపల్లి కోర్టు కొట్టివేయగా.. మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై రేపు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది.