నిర్వాసితులను నిలువునా ముంచిన జగన్‌

76చూసినవారు
జగన్‌ పోలవరం నిర్వాసితులకు ఎకరానికి రూ.19 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లలో ఒక్కరికీ ఇవ్వలేదు. గతంలో భూమి ఇచ్చిన వారికి అదనంగా ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తామని ఇవ్వలేదు. ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వకపోగా లబ్ధిదారుల జాబితాలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారు. టీడీపీ నిర్మించిన కాలనీల్లో మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేదు. నిర్వాసితుల కోసం టీడీపీ రూ.4,114 కోట్లు ఖర్చు చేస్తే జగన్‌ హయాంలో కేవలం రూ.1,687 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

సంబంధిత పోస్ట్