పిన్నెల్లిని ఓటేయకుండా కుట్ర చేసిన పోలీసులు: వైసీపీ

71చూసినవారు
పిన్నెల్లిని ఓటేయకుండా కుట్ర చేసిన పోలీసులు: వైసీపీ
'మాచర్లలో టీడీపీ ఓవైపు‌ ఈవీఎం‌ ధ్వంసాలు.. మరోవైపు యదేచ్ఛగా రిగ్గింగులు, దాడులు, హత్యాయత్నాలు చేసింది. పోలీసులు టీడీపీ కనుసన్నల్లో పని చేశారు. పిన్నెల్లిని ఓటేయకుండా కుట్ర చేశారు. ఓటేసేందుకు కండ్లకుంట వెళ్తుండగా రోడ్డుపైనే అడ్డగించారు. పోలింగ్ సమయం ముగిసే వరకు అడ్డుకోవాలని కుట్ర చేశారు పోలీసులు. దాదాపు పది కిలోమీటర్ల వరకు కార్లను ముందుకు కదలనీయకుండా పోలీసులు వెంబడించారని' వైసీపీ ఆరోపణలు చేసింది.

సంబంధిత పోస్ట్