ప్రధానమంత్రి ఉచిత కుట్టు మిషన్ పథకం.. రూ.15,000 మీ సొంతం!

84చూసినవారు
ప్రధానమంత్రి ఉచిత కుట్టు మిషన్ పథకం.. రూ.15,000 మీ సొంతం!
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. దీని కింద కుట్టు మిషన్‌ కొనేందుకు కేంద్రం రూ.15,000 డబ్బును నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లో వేస్తుంది. తద్వారా మీరు కుట్టు పని చేస్తూ, ఉపాధి పొందుతూ సంపాదించుకోవచ్చు. కేంద్రం అదనంగా రూ.20 వేల వరకు రుణం కూడా ఇస్తోంది. ఈ డబ్బుతో కుట్టు మిషన్ షాపు పెట్టుకోవచ్చు. మహిళలే కాదు పురుషులు కూడా ఈ పథకానికి అర్హులు.

సంబంధిత పోస్ట్