నేడు జరుగుతున్న 'ఖమ్మం-నల్లగొండ-వరంగల్’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఉదయం 10 గంటల వరకు నల్లగొండ జిల్లాలో 11.34 శాతం, యాదాద్రి భువనగిరి జిల్లాలో 11.26 శాతం, మహబూబాబాద్ జిల్లాలో 11.01 శాతం, జనగామ జిల్లాలో 10.23 శాతం, ములుగు జిల్లాలో 10.31 శాతం, సూర్యాపేట జిల్లాలో 11.32 శాతం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 7.89 శాతం పోలింగ్ నమోదైంది. మిగతా జిల్లాల పోలింగ్ వివరాలు తెలియాల్సి ఉంది.