బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ నటి

64చూసినవారు
బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ నటి
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండు సీట్లతో ఏడో జాబితాను విడుదల చేసింది. నటి నవనీత్ రాణా మహారాష్ట్రలోని అమరావతి నుంచి పోటీ చేయనున్నారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత బీజేపీలో చేరారు. గోవింద్ కర్జల్ కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి బరిలో నిలిచారు. హర్యానా ముఖ్యమంత్రి నైబ్ సింగ్ సైనీ కర్నాల్ నుంచి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్