రాజస్థాన్ పై పంజాబ్ గెలుపు

79చూసినవారు
రాజస్థాన్ పై పంజాబ్ గెలుపు
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో సామ్ కర్రాన్(41 బంతుల్లో 63) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. రోసోవ్ (22), జితేష్(22) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్