ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థులతో రాహుల్, ఖర్గే కీలక భేటీ

70చూసినవారు
ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థులతో రాహుల్, ఖర్గే కీలక భేటీ
లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే ఉంది. మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ అభ్యర్థులతో ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలపై జరిగే వ్యూహాత్మక సన్మాహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, ఇతర నేతలు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్