వచ్చే 20 ఏళ్ళు రాహులే ప్రధాని: సీఎం రేవంత్

77చూసినవారు
రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలో ప్రచారానికి వెళ్లిన రేవంత్, అక్కడ మాట్లాడుతూ.. 'గత పదేళ్లుగా వారణాసి నుంచి ఎన్నికైన మోదీ ప్రధానిగా ఉన్నారు. ఇక వచ్చే 20 ఏళ్లు వయనాడ్ నుంచి గెలిచే రాహుల్ పీఎంగా ఉంటారు. బ్యాలెట్ పేపర్ పద్ధతికి బీజేపీ ఎందుకు భయపడుతోంది? ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. ఒక్క ఇండియాలోనే ఈవీఎంలను వాడుతున్నారు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్