భారీ వర్షాలకు నీట మునిగిన రైల్వే ట్రాక్ (వీడియో)

1911చూసినవారు
తమిళనాడులో విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. తూత్తుకుడి జిల్లాలో 5 నుంచి 6 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో రహదారులు పూర్తిగా నీట మునిగాయి. మరో వైపు జిల్లాలోని తేమకుళం గ్రామంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ గ్రామం గుండా వెళుతున్న రైల్వే బ్రిడ్జ్ నీట మునిగింది.

సంబంధిత పోస్ట్